Home Film News పాండెమిక్ తర్వాత థియేటర్స్ కి వస్తున్న మొదటి చిత్రం ‘తిమ్మరుసు’!
Film News

పాండెమిక్ తర్వాత థియేటర్స్ కి వస్తున్న మొదటి చిత్రం ‘తిమ్మరుసు’!

Thimmarusu To Be The First Film To Hit Theatres

సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు మూవీ త్వరలో థియేటర్స్ కి రాబోతుంది. ఈ సినిమా టైటిల్ కి ‘అసైన్-మెంట్ వాలి’ అనే ఒక ఇంట్రెస్టింగ్ టాగ్ లైన్ కూడా ఉంది. క్రైమ్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాని శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. మహేష్ కోనేరు, యరబోలు సృజన్ నిర్మాణంలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రియాంకా జావల్కర్, బ్రహ్మాజీ ఇందులో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 30 న ఈ మూవీ థియేటర్స్ కి రాబోతుంది. ఇప్పటిదాకా పెద్ద సినిమాలు కూడా సెకండ్ వేవ్ థియేటర్ల నిబంధనల మూలంగా రిలేజ్ లకి నోచుకోలేదు. ఈ మధ్యే ఆ నిబంధనలని మెల్లగా తీసివేస్తున్న నేపథ్యంలో మూవీస్ నెలాఖరుకి థియేటర్స్ కి రాబోతున్నాయి. అలా రిలీజ్ అవుతున్న మొదటి సినిమానే తిమ్మరుసు. మూవీ చూసి థియేటర్స్ కి వెల్కం చెప్దామైతే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...