Home Film News శర్వానంద్, సిద్ధార్థ్ కాంబోగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మహాసముద్రం’!
Film News

శర్వానంద్, సిద్ధార్థ్ కాంబోగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘మహాసముద్రం’!

Sharwa and Siddarth To Appear In One Frame

సిద్ధార్థ్ చాలాకాలం తర్వాత సినీ తెరమీద కనిపించబోతున్నాడు. కానీ ఒక్కడిగా కాదు.. ఈ మధ్య వరస హిట్లతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ తో జంటగా. Rx 100 సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అను ఇమాన్యుయేల్, అదితి రావ్ హైదరి కథానాయికలుగా కనిపించబోతున్నారు.

చైతన్ మ్యూజిక్, అనిల్ సుంకర ప్రొడక్షన్స్ లో మూవీ నిర్మించబడినది. ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న సంధర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. సిద్ధార్థ్ ని శర్వాతో expect చేయలేదు అంటున్నారు ఫాన్స్. త్వరలో థియేటర్ రిలీజ్ కూడా చేసుకోబోతున్న ఈ మూవీ కోసం మరికొంతకాలం ఆగాల్సిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...