Home BoxOffice అతితెలివితో లాభాలు గడిస్తున్న ఫిల్మ్ మేకర్స్!
BoxOffice

అతితెలివితో లాభాలు గడిస్తున్న ఫిల్మ్ మేకర్స్!

Film makers smartness over OTTs

సినిమాలని ఇప్పుడు ఎక్కువగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరుగుతోంది. సినిమాలని కొని వాటిని తమ ప్లాట్ ఫామ్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చూసే అవకాశం కల్పించడం జరుగుతుంది. ఐతే, ఇలా ఎక్కువ ధరకి కొన్న సినిమాలు తర్వాత బాగా లేవని తెలిస్తే వాటిని ఈ ప్లాట్ ఫామ్స్ కొన్నందుకు తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే ముందుగానే తమకి మూవీ చూపిన తర్వాత మేం మా ప్లాట్ ఫామ్స్ లో వేసుకోవాలో వద్దో ఆలోచిస్తామని అవి అడుగుతున్నాయి.

సినిమాని ముందే చూపిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి సినిమా నిర్మాతలు ఇలా రిలీజ్ కి ముందే సినిమా చూపించడానికి ఇష్టపడటం లేదు. సినిమాని కొన్న తర్వాత మీ ఇష్టం అని చెప్పేస్తున్నారు. ఇలా సక్సెస్ ఫుల్ గా చేయడం కోసం, సినిమా షూటింగ్ పూర్తవగానే ఆ సినిమాకి మంచి హైప్ తీసుకువస్తున్నారు. సో, ఓటీటీలకి ఏ సినిమాని కొనాలో, దేనిని కొనకూడదో ఒక అంచనాకి రావడం కష్టంగా మారింది.

ఐతే, ఈ తరహాలోనే ఈ మధ్యే వచ్చిన ధనుష్ సినిమా ‘జగమే తంత్రం’ సినిమా మేకర్స్ తెలివిగా తమ సినిమాని ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ కి 20 కోట్ల లాభానికి అమ్మేశారు. సినిమాని గుడ్డిగా కొనేసిన ఆ ప్లాట్ ఫామ్ వాళ్ళు తర్వాత ఆ మూవీ బాగా లేదని తెలుసుకుని ఇప్పుడు బాగా నష్టపోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

This Week Movies: జూన్ లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కా.. ఏయే సినిమాలు విడుద‌ల కానున్నాయంటే..!

This Week Movies: క‌రోనా కాలంలో వినోదంకి దూరంగా ఉంటూ కాస్త నిరాశ చెందిన ప్రేక్ష‌కుల‌కి...

‘గూఢచారి’కి మూడేళ్లు.. ఎంత కలెక్ట్ చేశాడో చూద్దాం..

స్పై థ్రిల్లర్ కథని ఎంచుకుని తెలుగు ప్రేక్షకులని మెప్పించే సినిమా ‘గూఢచారి’. అడివి శేష్ హీరోగా...

2021 తొలి ఏడు నెలల్లో హిట్లు, ఫట్లు..

సెకండ్ వేవ్ కారణంగా ఈ సంవత్సరంలో చాలావరకు థియేటర్లు మూసేయడం జరిగింది. అప్పటికే భారీ బడ్జెట్...

రెండేళ్ల ‘రాక్షసుడు’, ఎంత రాబట్టాడో తెలుసా?!

తమిళ్ లో ‘రాక్షసన్’ పేరుతో విడుదలైన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అక్కడ పెద్ద సంచలనంగా మారింది....