Home Film News రెండు సార్లు సెన్సార్ చేసుకుని కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏమిటో తెలుసా..!?
Film News

రెండు సార్లు సెన్సార్ చేసుకుని కూడా చిరంజీవి పరువు తీసిన సినిమా ఏమిటో తెలుసా..!?

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి దాదాపు అందరికి తెలిసిందే.. మరీ ముఖ్యంగా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందుకు దూసుకు వస్తున్నాడు చిరు.. హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా వరుస‌ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. చిరంజీవి చివరగా గ‌త సంవ‌త్స‌రం భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం యంగ్ ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌తో త‌న 156వ సినిమా చేస్తున్న‌డు. ఇదే స‌మ‌యంలో ప్రస్తుతం చిరంజీవికి సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Chiranjeevi's Mega 156 goes on floors- Cinema express

చిరంజీవి కెరీర్ లో ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడ్డ కొన్ని సినిమాలు చిరంజీవి పరువు తీసాయి.. ఓ సినిమా రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి చిరంజీవి పరువును గంగపాలు చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. చిరంజీవి హీరోగా విలక్షణ దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అల్లుడాడా మజాకా. ఈ సినిమాలో చిరంజీవి హీరో అయితే రమ్యకృష్ణ- రంభ హీరోయిన్లగా నటించారు వీరి తల్లి పాత్రలో సీనియర్ నటి వాణిశ్రీని నటింపచేయాలని ముందుగా దర్శకుడు అనుకున్నారట.

Watch Alluda Majaka Movie Online for Free Anytime | Alluda Majaka 1995 - MX  Player

ఆమెను కలిసి పాత్రను వివరించాడు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో వాణి శ్రీ అత్తగా చిరంజీవి అల్లుడుగా నటించారు. మరోసారి అల్లుడా మజాకా చిత్రంలో వాణి శ్రీకి అత్త పాత్రలో నటించే అవకాశం లభించినా ఆమె తిరస్కరించారు. వాస్తవానికి చిరంజీవి, వాణిశ్రీ కలిసి అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్ మూవీలో నటించారు. నటిగా వాణిశ్రీకి ఈ సినిమా రీ ఎంట్రీ మూవీ. అత్త, అల్లుడు పాత్రలో చిరంజీవితో ఢీ అంటే ఢీ అనేవిధంగా వాణి శ్రీ నటించింది. ఓ రే**ప్ సీన్ లో నటించేటటువంటి సన్నివేశాలున్నాయి.

అత్తతో రొమాన్స్ ఏంటి అంటూ చిరంజీవిని ఏకి పారేసిన తెలుగు ప్రేక్షకులు -  Chiranjeevi Rejected By Tollywood Audience

ఇక అవి నచ్చని వాణి శ్రీ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదు. అయితే ఆ త‌ర్వాత‌ దర్శక, నిర్మాతలు మ‌రో నటి లక్ష్మీతో ఆ పాత్రను చేయించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాల‌నే రిపీట్ చేయాలని ఈవీవీ సత్యనారాయణ, నిర్మాత దేవీ వరప్రసాద్ భావించినా వాణిశ్రీకి ఆమె పాత్ర నచ్చకపోవడంతో నటించలేదు. ఇక ఈ సినిమానికి పోసాని కృష్ణమురళి కథ, మాటలు అదించారు. అయితే చివరికీ ఈ సినిమా విషయంలో వాణి శ్రీ అంచనా క‌ర్ట్ అయింది. ఎందుకు అంటే ఓ రేప్ సీన్ లో రమ్యకృష్ణ, రంభ, వాణిశ్రీలతో ఉండే సరదాగా సాగే ఆ సన్నివేశాలు ప్రేక్షకుల వినోదానికి కారణమయ్యాయి. అదేవిధంగా ఈ సినిమాలో అత్త పాత్రలో నటించిన లక్ష్మీ వేషధారణ కూడా అంతగా నచ్చలేదని కామెంట్లు కూడా వచ్చాయి. ఇక చివరికి రెండుసార్లు సెన్సార్ కి వెళ్లి కూడా ఈ సినిమా చిరంజీవి పరువు తీసిన మూవీ గా మిగిలిపోయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...